ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

18 నుంచి 23 వరకు జేఈఈ, 26న నీట్‌ పరీక్షలు: పాపిరెడ్డి

ABN, First Publish Date - 2020-07-04T00:44:45+05:30

ఈ నెల 18 నుంచి 23 వరకు జేఈఈ, 26న నీట్‌ పరీక్షలు నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి తెలిపారు. జేఈఈ, నీట్‌ సాధ్యాసాధ్యాలపై నేషనల్‌ టెస్ట్‌ ఏజెన్సీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఈ నెల 18 నుంచి 23 వరకు జేఈఈ, 26న నీట్‌ పరీక్షలు నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి తెలిపారు. జేఈఈ, నీట్‌ సాధ్యాసాధ్యాలపై నేషనల్‌ టెస్ట్‌ ఏజెన్సీ ఆధ్వర్యంలో కమిటీ వేశామని చెప్పారు. శనివారం ప్రవేశ పరీక్షల నిర్వహణపై కేంద్రం నిర్ణయం తీసుకోనుందని. కేంద్ర నిర్ణయాన్ని బట్టి ప్రవేశ పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని పాపిరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2020-07-04T00:44:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising