ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీ నుంచి వచ్చినవారు సహకరించాలి: నిరంజన్‌

ABN, First Publish Date - 2020-04-05T08:31:22+05:30

ఢిల్లీలోని మర్కజ్‌లో జరిగిన సమావేశంలో పాల్గొని కరోనా బారినపడ్డ వారిపట్ల మానవీయ కోణంలో స్పందించాల్సిన అవసరముందని టీపీసీసీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలోని మర్కజ్‌లో జరిగిన సమావేశంలో పాల్గొని కరోనా బారినపడ్డ వారిపట్ల మానవీయ కోణంలో స్పందించాల్సిన అవసరముందని టీపీసీసీ అధికార ప్రతినిధి నిరంజన్‌ అన్నారు. కరోనా బారినపడ్డవారు కూడా ప్రభుత్వ యంత్రాంగానికి, డాక్టర్లకు సహకరించాలని ఆయన కోరారు. పెండింగ్‌లో ఉన్న వికలాంగులు, ఇతర లబ్ధిదారులకు వెంటనే పింఛన్‌ను విడుదల చేయాలని కోరుతూ టీపీసీసీ వికలాంగుల సెల్‌ చైర్మన్‌ ఎం. వీరయ్య సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. 

Updated Date - 2020-04-05T08:31:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising