ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీకి డెడ్‌లైన్లు పెడతాం: జగ్గారెడ్డి

ABN, First Publish Date - 2020-12-19T18:36:28+05:30

బండి సంజయ్ ప్రజా సమస్యలపై మాట్లాడకుండా.. యువతను రెచ్చగొట్టే రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: బండి సంజయ్ ప్రజా సమస్యలపై మాట్లాడకుండా.. యువతను రెచ్చగొట్టే రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. పేదల అకౌంట్లో 15 లక్షలు వేస్తామని చెప్పి.. బీజేపీ అధికారంలోకి వచ్చిందని మాట తప్పారని ఆరోపించారు. ఈ విషయంపై ప్రధానిని సంజయ్‌ ప్రశ్నిస్తారా అని సవాల్ విసిరారు.  ధరల పెరుగుదలపై సంజయ్ సమాధానం చెబుతారా అని ప్రశ్నించారు.  సంజయ్‌కి దమ్ముంటే గ్యాస్, పెట్రోల్‌ ధరలు తగ్గించాలని ప్రధానిపై కొట్లాడాలి, లేకుంటే బీజేపీకి మేం డెడ్‌లైన్లు పెడతామని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2020-12-19T18:36:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising