ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవసాయ బిల్లుల వల్ల రైతులకు తీరని నష్టం: జగ్గారెడ్డి

ABN, First Publish Date - 2020-10-01T20:18:36+05:30

రైతులకు మేలు చేస్తామని కేంద్రం ప్రభుత్వం భ్రమలు కల్పించిందని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: రైతులకు మేలు చేస్తామని కేంద్రం ప్రభుత్వం భ్రమలు కల్పించిందని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మాట్లాడుతూ వ్యవసాయ బిల్లుల వల్ల రైతులకు తీరని నష్టం జరుగుతుందన్నారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు మాట్లాడకుండా మోదీ సర్కారు గొంతునొక్కిందని ఆరోపించారు. వ్యవసాయ బిల్లుకు నిరసనగా శుక్రవారం సంగారెడ్డిలో రైతు దీక్ష చేస్తున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు.

Updated Date - 2020-10-01T20:18:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising