ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసత్యాలతో జగన్‌ ప్రభుత్వం కాలం గడిపే ప్రయత్నం చేస్తోంది: కిషన్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-06-23T00:19:59+05:30

సీఎం జగన్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విరుచుకుపడ్డారు. అసత్యాలతో జగన్‌ ప్రభుత్వం కాలం గడిపే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. ఇప్పుడు పోలీసు రాజ్యం ఏలుతోందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: సీఎం జగన్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విరుచుకుపడ్డారు. అసత్యాలతో జగన్‌ ప్రభుత్వం కాలం గడిపే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. ఇప్పుడు పోలీసు రాజ్యం ఏలుతోందని, ప్రజాస్వామ్య వ్యవస్థతో ఇది మంచిది కాదని సూచించారు. రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు. 60 ఏళ్ల కాంగ్రెస్‌ పాలన...ఆరేళ్ల ప్రధాని మోదీ పాలనను బేరీజు వేయాలని, మోదీ విదేశీ, ఆర్థిక, అభివృద్ధి విధానాలపై చర్చకు సిద్దమని కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు.


Updated Date - 2020-06-23T00:19:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising