ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకుని జ్యోతి వెలిగించండి: మంత్రి జగదీశ్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-04-05T21:45:15+05:30

ఈ రోజు రాత్రి ఒకేసారి లైట్లు ఆపితే వచ్చే ఇబ్బంది ఏమీ లేదని ఏబీఎన్‌తో మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఈ రోజు రాత్రి ఒకేసారి లైట్లు ఆపితే వచ్చే ఇబ్బంది ఏమీ లేదని ఏబీఎన్‌తో మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ప్రతి రోజు విద్యుత్‌ వినియోగంలో 2, 3 వేల మెగావాట్లు తేడా వచ్చినా ఎదుర్కొంటున్నామని జగదీశ్‌రెడ్డి తెలిపారు. లైట్లు ఆపివేయడం వల్ల చాలా తక్కువ తేడా ఉంటుందని, 700 మెగావాట్ల లోపే తేడా వస్తుందని మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకుని జ్యోతి వెలిగించే కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. లైట్లు ఆపివేసినప్పుడు వచ్చే తేడా విద్యుత్‌ను ఇతర చోట్ల వాడకానికి ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు.

Updated Date - 2020-04-05T21:45:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising