ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నట్టింట్లో... ‘నెట్‌’ఇంట్లో!

ABN, First Publish Date - 2020-03-23T06:43:15+05:30

జనతా కర్ఫ్యూ కారణంగా ఆదివారం ఇండియాలో ఇంటర్‌నెట్‌ వినియోగం మూడింతలు పెరిగిందని ఓ అంతర్జాతీయ ఐటీ సంస్థ అధ్యయనంలో ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదివారం మూడింతలు పెరిగిన నెట్‌ వినియోగం

హైదరాబాద్‌, మార్చి 22(ఆంధ్రజ్యోతి): జనతా కర్ఫ్యూ కారణంగా ఆదివారం ఇండియాలో ఇంటర్‌నెట్‌ వినియోగం మూడింతలు పెరిగిందని ఓ అంతర్జాతీయ ఐటీ సంస్థ అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా సెకనుకు సగటున 65-70 వేల జీబీ డేటా వినియోగిస్తుండగా అది ఆదివారం రికార్డు స్థాయిలో 89,268 జీబీలుగా నమోదైందని తెలిపింది. ప్రపంచం మొత్తం ఇంటర్‌నెట్‌ వినియోగంలో భారత్‌ వాటా 9 శాతంగా ఉంది. ఆదివారం ఇది 23 శాతానికి చేరిందని ఆ సంస్థ వెల్లడించింది. ఆ సంస్థ అధ్యయనం ప్రకారం ఆదివారం అత్యధికులు యూట్యూబ్‌ను వీక్షించారు. 

Updated Date - 2020-03-23T06:43:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising