ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రుణాలపై వడ్డీ రద్దు చేయాలి: ఇందిరా శోభన్‌

ABN, First Publish Date - 2020-04-03T07:50:56+05:30

రైతులు, మహిళలు, పెన్షనర్లు, మధ్య తరగతి, అల్పాదాయ వర్గాల వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో.. వారు తీసుకున్న రుణాలపై 3నెలల వడ్డీని మాఫీ చేయాలని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): రైతులు, మహిళలు, పెన్షనర్లు, మధ్య తరగతి, అల్పాదాయ వర్గాల వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో.. వారు తీసుకున్న రుణాలపై 3నెలల వడ్డీని మాఫీ చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరాశోభన్‌ డిమాండ్‌ చేశారు. పొదుపు  డబ్బులపైన వడ్డీ శాతాన్ని మాత్రం యథాతథంగా ఉంచాలన్నారు. పొదుపు డిపాజిట్లపైన చెల్లించే వడ్డీని 1 నుంచి 1.5 శాతం తగ్గించించడం ద్వారా సుమారు రూ.19 వేల కోట్లను ఆయా వర్గాల జేబుల నుంచి ప్రభుత్వం లాక్కుంటోందని ఆరోపించారు. మూడు నెలల పాటు వెసులుబాటు కల్పించిన ఈఎంఐల పైన వడ్డీని మినహాయించాలన్నారు.

Updated Date - 2020-04-03T07:50:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising