ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

14 వరకు ఇంటర్‌ మూల్యాంకనం నిలిపివేత

ABN, First Publish Date - 2020-04-03T06:55:22+05:30

ఇంటర్‌ జవాబుపత్రాల మూల్యాంకనాన్ని ఈనెల 14వ తేదీ వరకు నిలిపివేశారు. నగరంలోని కాచిగూడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ప్రగతి మహావిద్యాలయ్‌, మహబూబియా కళాశాల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బర్కత్‌పుర, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ జవాబుపత్రాల మూల్యాంకనాన్ని ఈనెల 14వ తేదీ వరకు నిలిపివేశారు. నగరంలోని కాచిగూడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ప్రగతి మహావిద్యాలయ్‌, మహబూబియా కళాశాల, నాంపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, కస్బూర్బా కళాశాలలో మూల్యాంకనం సెంటర్లను ఏర్పాటు చేశారు. ఏ తేదీన మూల్యాంకనం ప్రారంభమవుతుందో అధికారులు ఈనెల 14లోపు ప్రకటించనున్నారు. అయితే మూల్యాంకనాన్ని నిలిపివేయడంపై అధ్యాపకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-04-03T06:55:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising