ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధరణి పోర్టల్‌పై విచారణ నేటికి వాయిదా

ABN, First Publish Date - 2020-11-25T08:02:31+05:30

ధరణి పోర్టల్‌లో వ్యవసాయేత ఆస్తుల నమోదుకు ఒత్తిడి చేయొద్దన్న గత ఉత్తర్వులను హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ బుధవారం వరకూ పొడిగించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ధరణి పోర్టల్‌లో వ్యవసాయేత ఆస్తుల నమోదుకు ఒత్తిడి చేయొద్దన్న గత ఉత్తర్వులను హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ బుధవారం వరకూ పొడిగించింది. ధరణిలో ఆస్తుల వివరాల నమోదు కోసం ఆధార్‌ సంఖ్య, కులం, కుటుంబ సభ్యుల వివరాలు కోరడాన్ని ప్రశ్నిస్తూ న్యాయవాది కాశీభట్ల సాకేత్‌, గోపాల్‌ శర్మ ప్రజాహిత వాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే.


ఈ వ్యాజ్యాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారానికి వాయిదా వేసింది. 


Updated Date - 2020-11-25T08:02:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising