ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రాలకు అన్యాయం: ఎంపీ కేశవరావు

ABN, First Publish Date - 2020-03-24T11:19:20+05:30

కేంద్ర ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ర్టాలకు ఒక శాతం నిధులను కోతపెట్టి అన్యాయం చే సిందని టీఆర్‌ఎస్‌ ఎంపీ కె.కేశవరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మార్చి23 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ర్టాలకు ఒక శాతం నిధులను కోతపెట్టి అన్యాయం చే సిందని టీఆర్‌ఎస్‌ ఎంపీ కె.కేశవరావు అన్నారు. రాజ్యసభలో ద్రవ్యవినిమయ బిల్లుపై సోమవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌ నుంచి రాష్ర్టాలకు న్యాయపరంగా రావలసిన 42 శాతం నిధులకు బదులు ఈసారి 41 శాతమే  కేటాయించడం బాధాకరమన్నారు.  కాగా, కరోనా కారణంగా రాజ్యసభ సమావేశాలను వాయిదా వేయాలని కోరుతూ కేశవరావు రాజ్యసభ చైౖర్మన్‌ వెంకయ్య నాయుడుకు వాయిదా తీర్మానం నోటీస్‌ ఇచ్చారు. అయితే ఉభయ సభలను వాయిదా వేయాలని  కేంద్రం ముందుగానే నిర్ణయించినందున ఆ తీర్మానాన్ని అనుమతించలేదు. 

Updated Date - 2020-03-24T11:19:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising