ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాపై పోరు... కొవ్వొత్తులు వెలిగించిన జగన్,కేసీఆర్, చంద్రబాబు

ABN, First Publish Date - 2020-04-06T02:59:46+05:30

కరోనాపై పోరు... కొవ్వొత్తులు వెలిగించిన జగన్,కేసీఆర్, చంద్రబాబు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కరోనా వైరస్‌పై పోరు.. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, మాజీ సీఎం చంద్రబాబునాయుడు కొవ్వొత్తులు వెలిగించారు. ప్రగతిభవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కొవ్వొత్తి వెలిగించారు. గుంటూరు తాడేపల్లిలోని తన నివాసంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కొవ్వొత్తి వెలిగించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్‌ కొవ్వొత్తులు వెలిగించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రజలు పెద్ద ఎత్తున కొవ్వొత్తులు వెలిగించారు. కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు తమ ఇళ్లలో దీపాలు వెలిగించారు.

Updated Date - 2020-04-06T02:59:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising