ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మల్లన్న స్వామికి సుధావళి వర్ణలేపనం

ABN, First Publish Date - 2020-12-11T05:09:38+05:30

మల్లన్న స్వామికి సుధావళి వర్ణలేపనం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేటి నుంచి స్వామివారి దర్శనం, ఆర్జిత సేవల నిలిపివేత

ఐనవోలు, డిసెంబరు 10: ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని గురువారం నుంచి మంగళవారం వరకు స్వామి వారికి సుధావలి వర్ణలేపనం( రంగులతో  అలంకరణ) కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీంతో  గురువారం నుంచి ధను సంక్రమణం ప్రారంభమవుతున్నందున ఈ నెల 10న మధ్యాహ్నం నుంచి 15 మంగళవారం వరకు స్వామి వారి నిజరూప దర్శనం, అర్జిత సేవలు నిలిపివేయనున్నట్టుఈవో అద్దంకి నాగేశ్వర్‌రావు తెలిపారు. అభిషేకాలు, అర్చనలు, కల్యాణం పూజ కార్యక్రమాలు ఉండవని, ఆలయానికి వచ్చే భక్తులు ముఖ మండపంలోని ఉత్సవ విగ్రహాల దర్శనం చేసుకోవచ్చని తెలిపారు. 16న బుధవారం స్వామి వారికి నిర్వహించే దృష్ఠి కుంభం తదుపరి  స్వామి వారి పునర్‌ దర్శనం, గణపతి పూజ, పుణ్యాహవచనంఅనంతరం ఆర్జిత సేవలు యథావిధిగా  కొనసాగుతాయని ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్‌ తెలిపారు. భక్తులు గమనించాలని కోరారు.

Updated Date - 2020-12-11T05:09:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising