ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ వర్షాకాలంలో నియంత్రిత సాగు విధానం అమలు: కేసీఆర్‌

ABN, First Publish Date - 2020-06-03T22:58:36+05:30

ఈ వర్షాకాలంలో నియంత్రిత సాగు విధానం అమలు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. మార్కెట్లో అమ్ముడుపోయే పంటలనే పండించడం వల్ల వ్యవసాయం లాభసాటిగా మారుతుందన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఈ వర్షాకాలంలో నియంత్రిత సాగు విధానం అమలు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. మార్కెట్లో అమ్ముడుపోయే పంటలనే పండించడం వల్ల వ్యవసాయం లాభసాటిగా మారుతుందన్నారు. ప్రజల ఆహార అలవాట్లపై అధికారులు అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. ప్రపంచ వ్యాప్తంగా ఏ పంటకు డిమాండ్ ఉందో తెలుసుకోవాలన్నారు. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ కమిటీని నియమిస్తామని తెలిపారు. ఎరువులు, పురుగు మందుల వాడకంలో శాస్త్రీయత ఉండాలని, వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగాలన్నారు. తెలంగాణలో పండే పత్తికి మంచి డిమాండ్ ఉందని కేసీఆర్‌ తెలిపారు.

Updated Date - 2020-06-03T22:58:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising