ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా విజన్‌ నిజమైనందుకు గర్వంగా ఉంది: టీడీపీ అధినేత చంద్రబాబు

ABN, First Publish Date - 2020-11-28T08:47:49+05:30

‘‘హైదరాబాద్‌ను బయోటెక్‌ కేంద్రంగా మలచాలని మూడు దశాబ్దాల కిందట జెనోమ్‌ వ్యాలీకి అంకురార్పణ చేశా.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): ‘‘హైదరాబాద్‌ను బయోటెక్‌ కేంద్రంగా మలచాలని మూడు దశాబ్దాల కిందట జెనోమ్‌ వ్యాలీకి అంకురార్పణ చేశా. నా విజన్‌ నిజమైనందుకు గర్వంగా ఉంది. ప్రధాని  వచ్చి భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌ ఏ దశలో ఉందో సమీక్షించడం ఆనందించే విషయం’’ అని టీడీపి అధి నేత చంద్రబాబు పేర్కొన్నారు.


ప్రధాని మోదీ శనివారం హైదరాబాద్‌లోని జెనోమ్‌ వ్యాలీలోని భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌ కేంద్రాన్ని సందర్శించనున్న నేపఽథ్యంలో ఆయన శుక్రవారం ట్వీట్‌ చేశారు.    అన్ని అవరోధాలు అధిగమించి భారత్‌ బయోటెక్‌ కంపెనీ వ్యాక్సిన్‌ను అతి త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తుందని ఆకాంక్షించారు. 


Updated Date - 2020-11-28T08:47:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising