ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్షపునీరు వెళ్లే పైపులైన్‌ పనులు ప్రారంభం

ABN, First Publish Date - 2020-08-15T09:26:34+05:30

సీతాఫల్‌మండి డివిజన్‌ మధురానగర్‌కాలనీలో వర్షపునీరు వెళ్లే పైపులైన్‌ (స్టామ్‌ వాట ర్‌) నిర్మాణ పనులకు శుక్రవారం కార్పొరేటర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బౌద్ధనగర్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): సీతాఫల్‌మండి డివిజన్‌ మధురానగర్‌కాలనీలో వర్షపునీరు వెళ్లే పైపులైన్‌ (స్టామ్‌ వాట ర్‌) నిర్మాణ పనులకు శుక్రవారం కార్పొరేటర్‌ సామల హేమ శంకుస్థాపన చేశారు. రూ. 8.5 లక్షలతో ఈ పనులను చేపట్టారు. పనులు పూర్తైతే రోడ్లపై వర్షపునీరు నిల్వ ఉండదని తెలిపారు. అనంతరం హరితహారంలో భాగంగా కాలనీలో మొక్కలను నాటా రు. కార్యక్రమంలో నాయకులు కరాటేర ాజు, గుర్రం పవన్‌కుమార్‌గౌడ్‌, జీహెచ్‌ఏంసీ ఏఈ మధురిమ పాల్గొన్నారు.

Updated Date - 2020-08-15T09:26:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising