ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐడీహెచ్‌ కాలనీలో కరోనా పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తాం

ABN, First Publish Date - 2020-07-14T10:25:19+05:30

ఐడీహెచ్‌ కాలనీలో కరోనా పరీక్షా కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌


పద్మారావునగర్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ఐడీహెచ్‌ కాలనీలో కరోనా పరీక్షా కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్థానికులకు హామీ ఇచ్చారు అంతకుముందు బోయిగూడలో ఇటీవల ప్రారంభించిన పార్కును సందర్శించారు. పార్కులోని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను వేరే ప్రాంతానికి మార్చాలని, ఓపెన్‌ జిమ్‌, ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


కార్యక్రమంలో కార్పొరేటర్‌ హేమలత, టీఆర్‌ఎస్‌ పద్మారావునగర్‌ ఇన్‌చార్జి గుర్రం పవన్‌కుమార్‌గౌడ్‌, జోనల్‌ కమిషనర్‌ శ్రీనివా్‌సరెడ్డి, డీసీ ముకుందారెడ్డి, ఉద్యానవనశాఖాధికారి కృష్ణ, జలమండలి జీఎం రమణారెడ్డి, విద్యుత్‌శాఖ ఏడీ బాలునాయక్‌, స్ట్రీట్‌లైట్‌ ఏడీ మహేష్‌, ఆరోగ్య అధికారి రవీందర్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు లక్ష్మీపతి, ఏసూరి మహేష్‌, వేంకటేషన్‌రాజు, ప్రేమ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-07-14T10:25:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising