ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుట్కాలు విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు

ABN, First Publish Date - 2020-09-27T09:45:11+05:30

నిషేధిత గుట్కాను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను మార్కెట్‌ పోలీసులు అరెస్టు చేశారు. రెండు వేర్వేరు కేసుల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెజిమెంటల్‌ బజార్‌, సెప్టెంబర్‌ 26(ఆంధ్రజ్యోతి): నిషేధిత గుట్కాను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను మార్కెట్‌ పోలీసులు అరెస్టు చేశారు. రెండు వేర్వేరు కేసుల్లో రూ.1.40 లక్షల విలువ చేసే గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. మోండా మార్కెట్‌లో నవీన్‌కుమార్‌ పూజాస్టోర్‌ను నిర్వహిస్తున్నాడు. ఇదేషాపులో నల్లగుట్టకు కాచిబోలికి చెందిన మేకల సాయిరాం(23) పనిచేస్తున్నాడు. ఇద్దరూ కలిసి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో గుట్కాలను అమ్మడం మొదలు పెట్టారు. విశ్వసనీయ సమాచారంతో మార్కెట్‌ పోలీసులు షాపులో తనిఖీ చేయగా లక్షా ఇరవై వేల విలువ చేసే వివిధ రకాల పేరుతో ఉన్న గుట్కా ప్యాకెట్లు లభించాయి. సాయిరాంను అరెస్టు చేయగా నవీన్‌ కుమార్‌ పరారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇదేప్రాంతంలో కిట్స్‌ పేరుతో షాపును నిర్వహిస్తున్న బిజోరియా దీపక్‌(60), అందులో పని చేస్తున్న దోర్నాక కిరణ్‌ కూడా గుట్కాలు విక్రయిస్తుండటంతో పోలీసులు షాపు దాడి చేసి రూ.20 వేల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు  స్వాధీనం చేసుకున్నారు. బిజోరియా దీపక్‌, దోర్నాక కిరణ్‌ను అరెస్టు చేశారు. 

Updated Date - 2020-09-27T09:45:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising