ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బతకాలని లేదంటూ లేఖ రాసి మహిళ అదృశ్యం

ABN, First Publish Date - 2020-03-13T10:00:13+05:30

బతకాలని లేదంటూ లేఖ రాసి ఓ మహిళ కనిపించకుండాపోయింది. మారుతీనగర్‌కు చెందిన వై. మంజుల(21), బాబు భార్యాభర్తలు. వీరికి రెండేళ్ల క్రితం వివాహం అయింది. బాబు బంజారాహిల్స్‌లోగల శ్రీకృష్ణ జువెలరీలో పనిచేస్తున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖైరతాబాద్‌, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): బతకాలని లేదంటూ లేఖ రాసి ఓ మహిళ కనిపించకుండాపోయింది. మారుతీనగర్‌కు చెందిన వై. మంజుల(21), బాబు భార్యాభర్తలు. వీరికి రెండేళ్ల క్రితం వివాహం అయింది. బాబు బంజారాహిల్స్‌లోగల శ్రీకృష్ణ జువెలరీలో పనిచేస్తున్నాడు. వీరు మొదట ఎస్‌ఆర్‌నగర్‌లో అద్దె ఇంట్లో ఉన్నారు. కొద్దిరోజుల క్రితం ఖైరతాబాద్‌ మారుతీనగర్‌కు మకాం మార్చారు.


బాబు బుధవారం ఉదయం 8.30 గంటలకు విధులకు వెళ్లి రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చేసరికి భార్య కనిపించలేదు. ఇంట్లో ఓ లేఖ కనిపించింది. ‘అమ్మా.. వద్దందటే వినలేదు.. నన్ను వెళ్లమన్నారు.. అవే మాటలు.. చాలా బాధగా ఉంది. బతకాలని లేదు’ అని అందులో రాసి ఉంది. లేఖను బాబు, బంధువులు పోలీసులకు అందజేశారు. ఆమె భర్తతోపాటు కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. మంజుల ఆచూకీ లభిస్తే సైఫాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌కు లేదా 9490616897 నంబర్‌ ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ సైదిరెడ్డి కోరారు.

Updated Date - 2020-03-13T10:00:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising