ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మూడు ఆర్డినెన్స్‌లను ఉపసంహరించుకోవాలి’

ABN, First Publish Date - 2020-06-22T10:03:59+05:30

రైతాంగానికి నష్టం చేసేలా కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన మూడు ఆర్డినెన్స్‌లను ఉపసంహరించుకోవాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవిద్‌కు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిక్కడపల్లి, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): రైతాంగానికి నష్టం చేసేలా కేంద్ర  మంత్రివర్గం ఆమోదించిన మూడు ఆర్డినెన్స్‌లను ఉపసంహరించుకోవాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవిద్‌కు అఖిల భారత కిసాన్‌ సభ, తెలంగాణ రైతు సంఘం నేతలు ఆదివారం మెయిల్‌ ద్వారా లేఖను పంపించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద నిరసన తెలిపారు. 

Updated Date - 2020-06-22T10:03:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising