ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సహోద్యోగిపై దాడిచేసిన వ్యక్తి అరెస్టు

ABN, First Publish Date - 2020-05-28T09:27:20+05:30

సహోద్యోగిపై దాడి చేసిన వ్యక్తిని లంగర్‌హౌస్‌ పోలీసులు అరెస్టు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెహిదీపట్నం, మే 27(ఆంధ్రజ్యోతి): సహోద్యోగిపై దాడి చేసిన వ్యక్తిని లంగర్‌హౌస్‌ పోలీసులు అరెస్టు చేశారు. లంగర్‌హౌస్‌ విద్యుత్‌శాఖ కార్యాలయంలో కోకాపేటకు చెందిన వెంకటేశం యాదవ్‌(44), పృథ్వి పనిచేస్తున్నారు. పృథ్వి సక్రమంగా విధులకు రావడం లేదని వెంకటేశం యాదవ్‌ ఉన్నతాధికారికి సమాచారం ఇచ్చాడు. కోపోద్రిక్తుడైన పృథ్వి ఈనెల 22వ తేదీన వెంకటేశం యాదవ్‌ను బైక్‌తో ఢీకొట్టి.. బండరాయితో మోది పారిపోయాడు. నిందితుడు పృథ్విని బుధవారం అరెస్టు చేశారు.  

Updated Date - 2020-05-28T09:27:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising