ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుస్థిర పాలనతోనే బీజేపీకి ఆదరణ

ABN, First Publish Date - 2020-05-21T09:35:12+05:30

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ దేశానికి సుస్థిర పాలన అందిస్తున్న బీజేపీకి ప్రజల్లో ఆధరణ పెరుగుతోందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి


బంజారాహిల్స్‌, మే 20(ఆంధ్రజ్యోతి): ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ దేశానికి సుస్థిర పాలన అందిస్తున్న బీజేపీకి ప్రజల్లో ఆధరణ పెరుగుతోందని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. ఫిలింనగర్‌కు చెందిన కాంగ్రెస్‌ నాయకుడు వెల్దండ వెంకటేష్‌ తన అనుచరులతో కలిసి బుధవారం సాగర్‌సొసైటీలోని పార్టీ కార్యాలయంలో బీజేపీలో చేరారు. చింత ల రామచంద్రారెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వెల్దండ వెంకటేష్‌ మాట్లాడుతూ బీజేపీ విధానాలు నచ్చి పార్టీలో చేరినట్టు తెలిపారు. పార్టీలో చేరిన వారిలో రాజ్‌కుమార్‌, కురుమూర్తి, వెంకటయ్య, మహేష్‌ తదితరులున్నారు.

Updated Date - 2020-05-21T09:35:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising