ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మంత్రులపై ఆరోపణలు సరికాదు’

ABN, First Publish Date - 2020-07-18T09:59:15+05:30

కంటోన్మెంట్‌ అభివృద్ధికి పాటు పడుతున్న రాష్ట్ర మంత్రులపై అసత్య ఆరోపణలు చేస్తే సహించమని సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ 6వ వార్డు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బోయినపల్లి, జూలై 17(ఆంధ్రజ్యోతి): కంటోన్మెంట్‌ అభివృద్ధికి పాటు పడుతున్న రాష్ట్ర మంత్రులపై అసత్య ఆరోపణలు చేస్తే సహించమని సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ 6వ వార్డు సభ్యుడు కె.పాండుయాదవ్‌ అన్నారు. తాడ్‌బందు ఏరియాలో 15లక్షల 50వేల వ్యయంతో చేపట్టిన తాగునీటి పైప్‌లైన్‌ను బోర్డు ఉపాధ్యక్షుడు జె.రామకృష్ణ, సీఈఓ అజిత్‌రెడ్డితో కలిసి ఆయన శుక్రవారం ప్రారంభించారు. 

Updated Date - 2020-07-18T09:59:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising