ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలోనే తెలంగాణది అగ్రస్థానం

ABN, First Publish Date - 2020-06-03T10:34:13+05:30

దేశంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారని ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే ముఠా గోపాల్‌


ముషీరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): దేశంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారని ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ అన్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దారని ఆయన పేర్కొన్నారు. మంగళవారం భోలక్‌పూర్‌ డివిజన్‌ ముషీరాబాద్‌ చౌరస్తాలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు రెబ్బ రామారావు ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో షకీల్‌ అహ్మద్‌, ప్రఫుల్‌ రాంరెడ్డి, ఆర్‌.శ్రీనివాస్‌, విక్రమ్‌, సందీప్‌, జాకీర్‌, రాజుయాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-06-03T10:34:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising