ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ తమ్ముళ్ల అరెస్టు

ABN, First Publish Date - 2020-08-08T09:46:19+05:30

ప్రగతి భవన్‌ ముట్టడికి వెళ్లిన టీడీపీ నాయకులను నార్సింగ్‌ పోలీసులు అరెస్టు చేసి ఠాణాకు తరలించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నార్సింగ్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): ప్రగతి భవన్‌ ముట్టడికి వెళ్లిన టీడీపీ నాయకులను నార్సింగ్‌ పోలీసులు అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. ఈ ముట్టడిలో తెలంగాణ స్టేట్‌ ఎస్సీసెల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కత్తి తమోదన్‌రావు, జీఎ్‌సజీ రాఘవులు, కన్వీనర్‌ కె. కృష్ణారెడ్డి, నెక్నాంపూర్‌ ప్రెసిడెంట్‌ కత్తి సాయికృష్ణల, సీఐటీయూసీ నాయకులను శుక్రవారం ఉదయం 6 గంటలకు నార్సింగ్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Updated Date - 2020-08-08T09:46:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising