ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్యూనిటీహాళ్లను స్వాధీనం చేసుకుంటాం: తలసాని

ABN, First Publish Date - 2020-08-15T09:22:52+05:30

ముషీరాబాద్‌ నియోజకవర్గంలో ప్రైవేట్‌ వ్యక్తులు, సంస్థలు, బస్తీ సంఘాల అధీనంలో ఉన్న జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీ హాళ్లను స్వాధీనం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాంనగర్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ముషీరాబాద్‌ నియోజకవర్గంలో ప్రైవేట్‌ వ్యక్తులు, సంస్థలు, బస్తీ సంఘాల అధీనంలో ఉన్న జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీ హాళ్లను  స్వాధీనం చేసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ తెలిపారు. శుక్రవారం అడిక్‌మెట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాంనగర్‌, అడిక్‌మెట్‌, ముషీరాబాద్‌, భోలక్‌పూర్‌, కవాడిగూడ డివిజన్లలో జీహెచ్‌ఎంసీకి చెందిన కమ్యూనిటీహాల్స్‌ కొందరు వ్యక్తులు, సంస్థల చేతుల్లో ఉన్నాయన్నారు. వాటిని  స్వాధీనం చేసుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. 

Updated Date - 2020-08-15T09:22:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising