ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధాని మోదీకి ఎంపీ సురేష్‌ ప్రభు లేఖ

ABN, First Publish Date - 2020-12-03T22:22:50+05:30

ప్రధాని మోదీకి ఎంపీ సురేష్‌ ప్రభు లేఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ప్రధాని మోదీకి ఎంపీ సురేష్‌ ప్రభు లేఖ రాశారు. జీడీపీ పుంజుకోవడంపై ప్రధాని మోదీకి సురేష్‌ ప్రభు అభినందనలు తెలిపారు. ఏపీలో కార్పొరేషన్లకు చెందిన నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించడంపై అభ్యంతరం సురేష్‌ ప్రభు  వ్యక్తం చేశారు. దీని వల్ల ఆర్థిక పురోగతి కుంటుపడటమే కాకుండా..అభివృద్ధి క్షీణిస్తుందని లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్ధితి ఆందోళనకరంగా మారిందన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి చేయిదాటక ముందే సరైన చర్యలు తీసుకోవాలని.. ఇప్పటికే నిర్మలా సీతారామన్‌ను సురేష్ ప్రభు కోరారు. 

Updated Date - 2020-12-03T22:22:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising