ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దర్పల్లి నరసింహ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ABN, First Publish Date - 2020-10-08T00:33:21+05:30

ఎల్బీనగర్ పురపాలక సంఘం మాజీ చైర్మన్ దర్పల్లి నరసింహ విగ్రహాన్ని సరూర్‌నగర్ బస్ స్టాప్ వద్ద రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవిష్కరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఎల్బీనగర్ పురపాలక సంఘం మాజీ చైర్మన్ దర్పల్లి నరసింహ విగ్రహాన్ని సరూర్‌నగర్ బస్ స్టాప్ వద్ద రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు, సరూర్ నగర్ కార్పొరేటర్ అనిత దయాకర్ రెడ్డి, కుటుంబసభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సేవలను పలువురు కొనియాడారు. ఎల్బీ నగర్ అభివృద్ధిలో తనదైన పాత్ర పోషించారని అన్నారు. 





Updated Date - 2020-10-08T00:33:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising