ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ. 30 లక్షల విలువైన గుట్కా స్వాధీనం

ABN, First Publish Date - 2020-07-06T09:56:04+05:30

గుట్కా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను శంషాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజేంద్రనగర్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): గుట్కా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను శంషాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. డీసీఎంలో గుట్కా రవాణా చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. హిమాయత్‌సాగర్‌ సమీపంలో ఔటర్‌ రింగ్‌రోడ్డు వద్ద డీసీఎంను పట్టుకున్నారు. వందల బ్యాగుల్లోగల రూ. 30 లక్షల విలువైన గుట్కాను, డీసీఎంను స్వాధీనం చేసుకున్నారు. గుట్కా తరలిస్తున్న రాజేంద్రనగర్‌ నౌ నంబర్‌ ప్రాంతానికి చెందిన షేక్‌ ఇమ్రాన్‌(29), డ్రైవర్‌ షేక్‌ గబ్బర్‌(50)ను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం వారిని రాజేంద్రనగర్‌ పోలీసులకు అప్పగించారు. 

Updated Date - 2020-07-06T09:56:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising