ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధరణి వల్ల రిజిస్ట్రేషన్లు అస్తవ్యస్తంగా మారాయి: మురళీధరరావు

ABN, First Publish Date - 2020-12-19T20:42:38+05:30

ధరణి వ్యవస్థ విఫల ప్రయత్నమని బీజేపీ నేత మురళీధర్‌రావు అన్నారు. ధరణి వల్ల రిజిస్ట్రేషన్లు అస్తవ్యస్తంగా మారాయని ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ధరణి వ్యవస్థ విఫల ప్రయత్నమని బీజేపీ నేత మురళీధర్‌రావు అన్నారు. ధరణి వల్ల రిజిస్ట్రేషన్లు అస్తవ్యస్తంగా మారాయని ఆరోపించారు. దొంగ రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి ధరణి స్వర్గధామమన్నారు. ధరణిలో లింక్ డాక్యుమెంట్ల వివరాలు లేవని తెలిపారు. ధరణి రిజిస్ట్రేషన్లపై హైకోర్టుకు ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చిందని మురళీధరరావు తప్పుబట్టారు. ధరణి వ్యవస్థ రాష్ట్ర రెవెన్యూ లోటుకి కారణమైందని, పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని డిమాండ్ చేశారు. బిల్డర్ల ఆందోళనకు బీజేపీ మద్దతు ఇస్తుందని మురళీధరరావు ప్రకటించారు.

Updated Date - 2020-12-19T20:42:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising