ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ పతాక ఆవిర్భావ వేడుకలు వాయిదా

ABN, First Publish Date - 2020-04-01T09:19:58+05:30

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో పింగళి వెంకయ్య చారిటబుల్‌ ట్రస్ట్‌ స్మారక సంస్థ ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 1వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించనున్న 99 వసంతాల జాతీయ పతాక ఆవిర్భావ వేడుకలను వాయిదా వేస్తున్నట్టు పింగళి వెంకయ్య చారిటబుల్‌ ట్రస్ట్‌ స్మారక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు కేహెచ్‌.ఎ్‌స.జగదాంబ వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంట్లోనే జాతీయ పతాకానికి సెల్యూట్‌ చేయండి: జగదాంబ 


రాంనగర్‌, మార్చి 31(ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో పింగళి వెంకయ్య చారిటబుల్‌ ట్రస్ట్‌ స్మారక సంస్థ ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 1వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించనున్న 99 వసంతాల జాతీయ పతాక ఆవిర్భావ వేడుకలను వాయిదా వేస్తున్నట్టు పింగళి వెంకయ్య చారిటబుల్‌ ట్రస్ట్‌ స్మారక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు కేహెచ్‌.ఎ్‌స.జగదాంబ వెల్లడించారు. పౌరులందరూ బుధవారం ఇంట్లో ఉండి జాతీయ పతాకానికి జైహింద్‌ అని సెల్యూట్‌ చేయాలని ఆమె కోరారు. రాంనగర్‌ గుండులోని కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 1-4-2020 నుంచి 1-4-2021 వంద సంవత్సరాల జాతీయ పతాక ఆవిర్భావ వేడుకలను వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు..

Updated Date - 2020-04-01T09:19:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising