ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండేళ్ల పాటు యువతితో సహజీవనం

ABN, First Publish Date - 2020-05-24T10:34:11+05:30

ప్రేమ పేరుతో రెండేళ్లు సహజీవనం చేసి, కొడుకు పుట్టాక ముఖం చాటేసిన యువకుడిపై బాధితురాలు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొడుకు పుట్టాక ముఖం చాటేసిన యువకుడు

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు


పంజాగుట్ట, మే 23 (ఆంధ్రజ్యోతి): ప్రేమ పేరుతో రెండేళ్లు సహజీవనం చేసి, కొడుకు పుట్టాక ముఖం చాటేసిన యువకుడిపై బాధితురాలు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. నగరానికి చెందిన యువతి(20)కి చిన్నతనంలో తల్లి, రెండేళ్ల క్రితం తండ్రి చనిపోయాడు. యువతి హెల్పర్‌గా పనిచేస్తూ సోదరుడితో కలిసి ఉంటోంది.


వీరు నివాసముంటున్న బిల్డింగ్‌ పెంట్‌హౌ్‌సలో ఉంటున్న ప్రైవేటు ఉద్యోగి తండా ప్రశాంత్‌(23) ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకుంటానని యువతిని తన తల్లిదండ్రులకు పరిచయం చేశాడు. దీంతో అతడిని నమ్మిన యువతి గర్భం దాల్చి మే 21న నిలోఫర్‌ ఆస్పత్రిలో బాబుకు జన్మనిచ్చింది. ఆమె పెళ్లి చేసుకోమని కోరగా తనకు బిడ్డకు సంబంధంలేదంటూ ప్రశాంత్‌ ముఖం చాటేశాడు. బాధితురాలు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-05-24T10:34:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising