ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెప్టెంబర్‌ 15 వరకు ఆఫర్‌

ABN, First Publish Date - 2020-08-11T09:57:44+05:30

నీటి బకాయిలు పెండింగ్‌ ఉన్న వారికోసం వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ ఆఫర్‌ను అమలు చేస్తున్నట్లు జలమండలి మేనేజర్‌ త్రినాథ్‌రావు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేపీహెచ్‌బీకాలనీ, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): నీటి బకాయిలు పెండింగ్‌ ఉన్న వారికోసం వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ ఆఫర్‌ను అమలు చేస్తున్నట్లు జలమండలి మేనేజర్‌ త్రినాథ్‌రావు తెలిపారు. జలమండలి ఎండీ దానకిషోర్‌ ఆదేశాల మేరకు సోమవారం కేపీహెచ్‌బీకాలనీలో ఆఫర్‌ అమలుపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్‌ 15 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందన్నారు. కాల పరిమితిలోపు బకాయిలు చెల్లించిన వారికి వడ్డీ మాఫీ చేస్తామని తెలిపారు.

Updated Date - 2020-08-11T09:57:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising