ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంపు బాధితులను సీఎం పరామర్శించకపోవడం శోచనీయం : మోత్కుపల్లి

ABN, First Publish Date - 2020-10-27T10:06:48+05:30

హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో నీటమునిగిన బస్తీల్లోని ఇళ్లను సీఎం కేసీఆర్‌ పర్యటించి పరామర్శించకపోవడం శోచనీయమని మాజీ మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కవాడిగూడ, అక్టోబర్‌ 26 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో నీటమునిగిన బస్తీల్లోని ఇళ్లను సీఎం కేసీఆర్‌ పర్యటించి పరామర్శించకపోవడం శోచనీయమని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఆదివారం మధ్యాహ్నం లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మోత్కుపల్లి నర్సింహులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదలతో నష్టపోయిన హైదరాబాద్‌ ప్రజలను సీఎం కేసీఆర్‌ పరామర్శించాలని డిమాండ్‌ చేశారు. ఈ నిరసనలో బీజేపీ నాయకురాలు బంగారు శ్రుతి, నాయకులు పాల్గొన్నారు.   

Updated Date - 2020-10-27T10:06:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising