ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు బిడ్డలతో తల్లి అదృశ్యం

ABN, First Publish Date - 2020-11-19T12:19:51+05:30

ఇద్దరు బిడ్డలతో తల్లి అదృశ్యం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/బాలానగర్‌ : ఇద్దరు బాలికలు, తల్లి అదృశ్యమయ్యారు.  భీముడు నాయక్‌, భార్య సీత ఇద్దరు కూతుళ్లు(శిరీష, గౌరీ), ఒక కుమారుడితో కలిసి ఫతేనగర్‌ అమృతాండలో నివాసముంటున్నాడు. డ్రైవర్‌గా పని చేస్తూ భార్యా పిల్లలను పోషిస్తున్నాడు. ఈ నెల 11న రాత్రి అందరూ భోజనం చేసి పడుకున్నారు. మరుసటి రోజు లేచి చూసే సరికి భార్య, కూతుళ్లు కనిపించలేదు. స్నేహితులు బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో బుధవారం బాలానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - 2020-11-19T12:19:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising