ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈసీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2020-11-30T16:32:04+05:30

రాష్ట్ర ఎన్నికల సంఘంపై బీజేపీ ఎమ్మల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల సంఘంపై బీజేపీ ఎమ్మల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘం  లొంగిపోయిందని ఆరోపించారు. టీఆర్ఎస్ డబ్బులు పంపకాన్ని అడ్డుకోవటంలో  ఎస్‌ఈసీ పూర్తి విఫలమైందని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలపై దాడులను ఖండిస్తున్నానన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చే డబ్బులు తీసుకుని బీజేపీకి ఓటు వేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపునిచ్చారు. 

Updated Date - 2020-11-30T16:32:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising