ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధాని ఫొటోలు షేర్‌ చేసిన వ్యక్తి అరెస్టు

ABN, First Publish Date - 2020-08-12T09:42:47+05:30

మార్ఫింగ్‌ చేసిన ప్రధాని ఫొటోలు షేర్‌ చేసిన వ్యక్తిని నార్సింగ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఫొటోలను కొందరు మార్ఫింగ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నార్సింగ్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): మార్ఫింగ్‌ చేసిన ప్రధాని ఫొటోలు షేర్‌ చేసిన వ్యక్తిని నార్సింగ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఫొటోలను కొందరు మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా వాటిని నార్సింగ్‌కు చెందిన ఓ వ్యక్తి షేర్‌, లైక్‌, కామెంట్‌ కూడా చేశాడని, అతడిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ భారతీయ జనతాపార్టీ దళితమోర్చా నార్సింగ్‌ మునిసిపాలిటీ అధ్యక్షుడు మద్దూరి అనిల్‌కుమార్‌ నార్సింగ్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మహ్మద్‌ గౌస్‌ పాషా అలియాస్‌ ఆటో పాషాను మంగళవారం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2020-08-12T09:42:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising