ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేబీఆర్‌ పార్కు జీహెచ్‌ఎంసీ వాక్‌ వేలో ఫొటో ఫెస్టివల్‌

ABN, First Publish Date - 2020-11-13T08:57:08+05:30

బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కు జీహెచ్‌ఎంసీ వాక్‌వేలో ఇండియన్‌ ఫొటో ఫెస్టివల్‌ గురువారం ప్రారంభమైంది. దేశంలోని ప్రముఖ ఫొటోగ్రాఫర్లు పలు అంశాలపై తీసిన ఫొటోలను అక్కడ ఉంచారు. అటవీ శాఖ పీసీసీఎఫ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బంజారాహిల్స్‌, నవంబర్‌ 12 (ఆంధ్రజ్యోతి): బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కు జీహెచ్‌ఎంసీ వాక్‌వేలో ఇండియన్‌ ఫొటో ఫెస్టివల్‌ గురువారం ప్రారంభమైంది. దేశంలోని ప్రముఖ ఫొటోగ్రాఫర్లు పలు అంశాలపై తీసిన ఫొటోలను అక్కడ ఉంచారు. అటవీ శాఖ పీసీసీఎఫ్‌ ఆర్‌.శోభ ఈ ఫెస్టివల్‌ను సందర్శించి ప్రారంభించారు. కొవిడ్‌ సమయంలో కరోనా వారియర్స్‌ పనితీరును, ప్రజల జీవన విధానాన్ని ఫొటోగ్రాఫర్లు కళ్లకు కట్టినట్లు ఫొటోలను తీశారు.  

Updated Date - 2020-11-13T08:57:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising