ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవయవదాతకు జీవన్‌దాన్‌ స్మృత్యంజలి

ABN, First Publish Date - 2020-11-03T09:28:36+05:30

అవయవదానం చేసిన ఓ దాతకు జీవన్‌దాన్‌ స్మృత్యంజలి ఘటించింది. అవయవదానంపై మరింత అవగాహన పెంచేందుకు జీవన్‌దాన్‌ మరొ కొత్త పంథాను అవలంబించింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సనత్‌నగర్‌/హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 2 (ఆంధ్రజ్యోతి): అవయవదానం చేసిన ఓ దాతకు జీవన్‌దాన్‌ స్మృత్యంజలి ఘటించింది. అవయవదానంపై మరింత అవగాహన పెంచేందుకు జీవన్‌దాన్‌ మరొ కొత్త పంథాను అవలంబించింది. బ్రెయిన్‌డెడ్‌ అయిన వ్యక్తి అవయవాలు దానం చేసిన ఆ కుటుంబాన్ని అభినందించి తమ కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేసింది. పురానాపూల్‌లోని దుర్గాకాలనీకి చెందిన దండు నర్సింగ్‌రావుగౌడ్‌(62) సిటీసివిల్‌ కోర్టులో న్యాయవాదిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. అక్టోబర్‌ 19న అకస్మాత్తుగా కింద పడిపోవడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. గ్లోబల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గత నెల 21న బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో జీవన్‌దాన్‌ ప్రతినిధులు కుటుంబ సభ్యులను ఒప్పించి, అతడి కాలేయం, రెండు కార్నియాలు సేకరించి బాధితులకు అమర్చారు. సోమవారం జియాగూడలో నర్సింగ్‌రావుగౌడ్‌ దశదిన కర్మ ఉండడంతో అక్కడికి చేరుకున్న జీవన్‌దాన్‌ సిబ్బంది మృతుడి కుటుంబ సభ్యులను సన్మానించి అభినందించారు. 

Updated Date - 2020-11-03T09:28:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising