ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని మౌనదీక్ష

ABN, First Publish Date - 2020-07-06T09:49:06+05:30

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి పేదలకు మెరుగైన వైద్య సేవలందించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, జూలై 5 (ఆంధ్రజ్యోతి): కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి పేదలకు మెరుగైన వైద్య సేవలందించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ డిమాండ్‌ చేశారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు ఎం.రాజేందర్‌ ఆధ్వర్యంలో పలువురు ముషీరాబాద్‌లో మౌనదీక్ష చేపట్టారు. దీక్షలో సంఘం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కళావతి, నాయకులు రాజేశ్వరి, ప్రసన్న, సత్యం, కిరణ్‌, చారి పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-06T09:49:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising