ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీజే అబ్దుల్‌ కలాం రాష్ర్టీయ సమ్మాన్‌ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN, First Publish Date - 2020-09-28T12:14:12+05:30

మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం జయంతి వేడుకలను అక్టోబర్‌ 14న నగరంలో నిర్వహిస్తున్నట్లు శిఖరం ఆర్ట్స్‌ థియేటర్స్‌ వ్యవస్థాపక కార్యదర్శి జి కృష్ణ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కవాడిగూడ, సెప్టెంబర్‌ 27(ఆంధ్రజ్యోతి): మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం జయంతి వేడుకలను అక్టోబర్‌ 14న నగరంలో నిర్వహిస్తున్నట్లు శిఖరం ఆర్ట్స్‌ థియేటర్స్‌ వ్యవస్థాపక కార్యదర్శి జి కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ర్టాల్లో  వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వారిని గుర్తించి అబ్దుల్‌ కలాం రాష్ర్టీయ సమ్మాన్‌ పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఆసక్తి గల వారు అక్టోబర్‌ 8వ తేదీలోగా తమ దరఖాస్తులను పంపించాలని, పూర్తి వివరాలకు 9494523562, 9390354562 ఫోన్‌ నెంబర్లలో సంప్రదించాలని కోరారు.

Updated Date - 2020-09-28T12:14:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising