ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

117 మందితో టీడీపీ ఎస్సీసెల్‌ ఏర్పాటు

ABN, First Publish Date - 2020-10-04T09:52:28+05:30

117 మందితో టీడీపీ ఎస్సీసెల్‌ ఏర్పాటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, అక్టోబర్‌ 3(ఆంధ్రజ్యోతి): టీడీపీ ఎస్సీ సెల్‌ ను 117 మంది సభ్యులతో ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి నన్నూరి నర్సిరెడ్డి తెలిపారు. ఈ విభాగం అధ్యక్షుడిగా పోలంపల్లి అశోక్‌ కొనసాగుతారని చెప్పారు. కాగా పార్టీ ఎస్సీ సెల్‌ విభాగం ముఖ్యనేతల సమావేశం శనివారం ఎన్టీఆర్‌ భవన్‌లో జరిగింది. దీనికి టీటీడీపీ అధ్య క్షుడు ఎల్‌. రమణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జీహెచ్‌ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపై ఇం దులో చర్చించారు. 

Updated Date - 2020-10-04T09:52:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising