ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మానవ హక్కుల పరిరక్షణ కోసం పాటుపడాలి

ABN, First Publish Date - 2020-12-28T06:28:47+05:30

సమాజంలో ప్రతి ఒక్కరూ తమ హక్కుల పరిరక్షణ కోసం పాటుపడాలని రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్య అన్నారు. ఆదివారం బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో కళానిలయం, ఇభూసి పోశంపటేల్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ‘‘మహిళలు- మానవ సమాజంలో ప్రతి ఒక్కరూ తమ హక్కుల పరిరక్షణ కోసం పాటుపడాలని రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్య అన్నారు.

జస్టిస్‌ చంద్రయ్యను సత్కరిస్తున్న మంత్రి ఈటల రాజేందర్‌, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జస్టిస్‌ చంద్రయ్య

అఫ్జల్‌గంజ్‌, డిసెంబర్‌ 27 (ఆంధ్రజ్యోతి):
సమాజంలో ప్రతి ఒక్కరూ తమ హక్కుల పరిరక్షణ కోసం పాటుపడాలని రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్య అన్నారు. ఆదివారం బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో కళానిలయం, ఇభూసి పోశంపటేల్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ‘‘మహిళలు- మానవ హక్కులు’’ అంశంపై అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమానికి జస్టిస్‌ చంద్రయ్య ముఖ్యఅతిగా పాల్గొనగా మంత్రి ఈటల రాజేందర్‌, ఎమ్మెల్యే రాంచందర్‌రావులు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ తన కోసం తాను జీవించే వాడు ఈగకన్నా హీనమైనవాడని అన్నారు. ఇతరుల కోసం జీవించే వారు హిమాలయాల కంటే గొప్పవారని అభివర్ణించారు. సభానంతరం జస్టిస్‌ చంద్రయ్యను ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కళానిలయం సురేందర్‌, పుష్పలత పాల్గొన్నారు.

Updated Date - 2020-12-28T06:28:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising