ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాడుబడ్డ భవనంలో మృతదేహం

ABN, First Publish Date - 2020-12-03T22:51:19+05:30

పాడుబడ్డ భవనంలో మృతదేహం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: నగరంలో కోబాల్డ్ పేటకు చెందిన సుభాని అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. నగర శివారు మల్లికార్జున పురంలోని పాడుబడ్డ భవనంలో మృతదేహం లభ్యమైంది. మృతదేహం పూర్తిగా పాడై కనిపించింది. మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారాన్ని అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పట్టాభిపురం పోలీసులు విచారణ జరుపుతున్నారు. గత నెల 25 న మిస్సింగ్ కేసును పోలీసులు నమోదు చేశారు.

Updated Date - 2020-12-03T22:51:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising