ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హత్యకేసులో మైనర్‌ సహా ఐదుగురికి రిమాండ్‌

ABN, First Publish Date - 2020-06-05T09:48:39+05:30

యువకుడి హత్య కేసులో మైనర్‌సహా ఐదుగురిని బహదూర్‌పురా పోలీసులు అరెస్టు చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదీన, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): యువకుడి హత్య కేసులో మైనర్‌సహా ఐదుగురిని బహదూర్‌పురా పోలీసులు అరెస్టు చేశారు. కాలాపత్తర్‌కు చెందిన షేక్‌ అహ్మద్‌ను గుర్తుతెలియని వ్యక్తులు గతనెల 30వ తేదీన గొంతుకోసి హత్య చేసిన విషయం తెలిసిందే. ప్రధాన నిందితుడు మహ్మద్‌ సాజిద్‌ఖాన్‌కు, షేక్‌ మహ్మద్‌కు గతలో వివాదం జరిగింది. ఇది మనసులో పెట్టుకున్న సాజిద్‌ఖాన్‌ అతడిపై పగ పెంచుకున్నాడు. నలుగురు స్నేహితులకు విషయం చెప్పాడు. పథకం ప్రకారం గతనెల 30న షేక్‌ అహ్మద్‌ ఇంటికి వెళ్లి అతడిని బయటకు తీసుకెళ్లారు. అదేరోజు రాత్రి 9.30 గంటల సమయంలో మీరాలం చెరువు నెక్లెస్‌ రోడ్డు వద్ద గొంతు కోసి హత్య చేసి పారిపోయారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మక్కా కాలనీ కాలాపత్తర్‌కు చెందిన మహ్మద్‌ సాజిద్‌ఖాన్‌(21), బషరత్‌నగర్‌ బస్తీకి  చెందిన సయ్యద్‌ సాదిఖ్‌(22), మహ్మద్‌  అజహర్‌ (20), అహ్మద్‌ ఖాలెద్‌(22), మైనర్‌ను అరెస్టు చేశారు. నిందితులను గురువారం రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2020-06-05T09:48:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising