ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈవీఎంల పరిశీలన

ABN, First Publish Date - 2020-07-11T09:03:14+05:30

రాజేంద్రనగర్‌ తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలోని గోదాముల్లో భద్రపరిచిన ఈవీఎంలను శుక్రవారం రంగారెడ్డి కలెక్టర్‌ అమయ్‌కుమార్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజేంద్రనగర్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): రాజేంద్రనగర్‌ తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలోని గోదాముల్లో భద్రపరిచిన ఈవీఎంలను శుక్రవారం రంగారెడ్డి కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ పరిశీలించారు. ప్రతి మూడు నెలలకోసారి గోదాములను తెరిచి, రాజకీయ పార్టీల సమక్షంలో వాటిని పరిశీలిస్తారు. అందులో భాగంగా కలెక్టర్‌తో పాటు డీఆర్‌వో హరిప్రియ, తహసీల్దార్‌ చంద్రశేఖర్‌గౌడ్‌, వివిధ పార్టీల నాయకులు వై.శ్రీధర్‌, ఎన్‌.మల్లారెడ్డి, రహ్మత్‌బేగ్‌ ఈవీఎంల సీళ్లను పరిశీలించారు. అని సవ్యంగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.  

Updated Date - 2020-07-11T09:03:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising