నేడు జీహెచ్ఎంసీతో ఎన్నికల సంఘం సమావేశం
ABN, First Publish Date - 2020-10-01T09:16:25+05:30
రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశమవు తుందని తెలిసింది. గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి కీలక
హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 30 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశమవు తుందని తెలిసింది. గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి కీలక చర్చ జరగనుంది. అధికారిక ప్రక్రియ ప్రారంభంపైనా స్పష్టత వస్తుందని ఓఅధికారి చెప్పారు.
ఇప్పటికే సన్నాహక ఏర్పాట్లు చేయాలని ఈసీ ఆదేశించిన నేపథ్యంలో, డివిజన్ల వారీగా ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ఖరారుపై సూచనలు చేయవచ్చని పేర్కొంటున్నారు.
Updated Date - 2020-10-01T09:16:25+05:30 IST