ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేషన్‌కార్డు లేని కూలీలకు బియ్యం పంపిణీ

ABN, First Publish Date - 2020-04-05T09:31:21+05:30

నార్సింగ్‌ మున్సిపాలిటీలో రేషన్‌ కార్డులు లేని నిరుపేదలకు ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ ప్రభుత్వం తరుపున

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నార్సింగ్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): నార్సింగ్‌ మున్సిపాలిటీలో రేషన్‌ కార్డులు లేని నిరుపేదలకు ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ ప్రభుత్వం తరుపున బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రేఖ, వైస్‌ చైర్మన్‌ వెంకటేశ్‌ యాదవ్‌ పాల్గొన్నారు. మణికొండ మున్సిపాలిటీలోని 4వ వార్డులో వలస కూలీలకు వండిన ఆహార ప్యాకెట్‌లను 4వ వార్డు కౌన్సిలర్‌ వందన నాగేశ్‌ వారి గుడిసెల వద్దకు వెళ్లి పంపిణీ చేశారు. నార్సింగ్‌ మున్సిపాలిటీ 14వ వార్డులో బీజేపీ కౌన్సిలర్‌ ఆదిత్యరెడ్డి వలస కూలీలకు ఇంటింటికీ వెళ్లి బియ్యం ఇతర నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. 

Updated Date - 2020-04-05T09:31:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising