ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జవహర్‌నగర్‌ పరీక్షా కేంద్రంలో మాస్క్‌ల పంపిణీ

ABN, First Publish Date - 2020-03-20T09:45:34+05:30

పదో తరగతి విద్యార్థులకు జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ మేయర్‌ మేకల కావ్య గురువరాం ఆల్‌ది బెస్ట్‌ చెప్తూ ఒక్కొక్కరికి మాస్కులను పంపిణీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జవహర్‌నగర్‌, మార్చి 19(ఆంధ్రజ్యోతి): పదో తరగతి విద్యార్థులకు జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ మేయర్‌ మేకల కావ్య గురువరాం ఆల్‌ది బెస్ట్‌ చెప్తూ ఒక్కొక్కరికి మాస్కులను పంపిణీ చేశారు. పరీక్షలో ఎలాంటి భయమూ లేకుండా నిర్భయంగా రాయాలని విద్యార్థులకు ఆమె సూచించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఎవరూ భయాందోళనకు గురికావద్దన్నారు. పరీక్షా కేంద్రంలో ఏర్పాట్లపై ప్రధానోపాద్యాయుడిని అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రంలో ఉన్న విద్యార్థులకు సిబ్బందికి పంపిణీ చేయాలని మేయర్‌ ప్రధానోపాధ్యయుడికి మాస్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ రెడ్డిశెట్టి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-03-20T09:45:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising