ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిప్లొమా పరీక్షలను నిలిపివేయాలి

ABN, First Publish Date - 2020-09-23T10:11:50+05:30

డిప్లొమా పరీక్షలను నిలిపి వేయాలని విద్యార్థులు మంగళవారం చలో రాజ్‌భవన్‌ ముట్టడికి యత్నించా రు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజ్‌భవన్‌ ముట్టడికి విద్యార్థుల యత్నం, అరెస్టు


బేగంపేట, సెప్టెంబర్‌ 22 (ఆంధ్రజ్యోతి): డిప్లొమా పరీక్షలను నిలిపి వేయాలని విద్యార్థులు మంగళవారం చలో రాజ్‌భవన్‌ ముట్టడికి యత్నించారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో విద్యార్థులు అధిక సంఖ్యలో నినాదాలు చేసుకుంటూ రాజ్‌భవన్‌ వద్దకు వచ్చేందుకు యత్నించగా పోలీసులు వారిని అదుపులోని తీసుకుని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ను తరలించారు. ఈ సంద ర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ రాష్ట్రంలో డిప్లొమా మొదటి, రెండో ఏడాది పరీక్షలను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. రాజ్‌భవన్‌ వద్ద ఆందోళనకు యత్నించిన ముగ్గురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.   

Updated Date - 2020-09-23T10:11:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising